రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడం, మహిళల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచడం లక్ష్యంగా నిర్వహించనున్న ‘పింక్ పవర్ రన్ 3.0’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రన్కు సంబంధించిన ప్రత్యేక టీ-షర్ట్, మెడల్స్ను ఆవిష్కరించారు.మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రొమ్ము క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు సుధారెడ్డి తెలిపారు. ఆరోగ్య అవగాహనతో పాటు ఫిట్నెస్ను ప్రోత్సహించడమే పింక్ పవర్ రన్ ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ కార్యక్రమంలో...
